రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం-కలెక్టర్
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గుర్తింపు పొందిన ఆసుపత్రిలో సుమారు రూ.1.50...
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గుర్తింపు పొందిన ఆసుపత్రిలో సుమారు రూ.1.50...
Gurajada Apparao Death Anniversary: అభ్యుదయవాది,తెలుగు సాహిత్య సారధి గురజాడ అప్పారావు (Gurajada Apparao) చిరస్మరణీయుడని వాగ్దేవీ సమారాధన అధ్యక్షురాలు డాక్టర్ స్వప్నహైందవి పేర్కొన్నారు. తెలుగు భాషా...
ఉన్నత శిఖరాలకు బాటలు వేసే మార్గదర్శి మంచి పుస్తకం అని , పుస్తక పఠనం వల్ల బుద్ధి కుశలత ఏకాగ్రత పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం...
Train Mishap in Vizianagaram: విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్ లో సాంకేతిక లోపంతో ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్ళు వచ్చాయి. విశాఖ-కోరాపుట్...
విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం బొబ్బిలి మండలం పారాది గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం,...
మారేడుమిల్లిలో ఎదురుకాల్పులు ఆరుగురు మావోయిస్టుల మృతి మృతుల్లో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల...
గ్రంథాలయాలకు అమూల్యమైన సేవలు అందించి చిరస్మరణీయుడిగా నిలిచిన జయంతి రామలక్ష్మమూర్తి స్మారక పురస్కారాన్ని సీతం కాలేజ్ చీఫ్ లైబ్రేరియన్ డాక్టర్ ఎల్ సత్యవతికి ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం...
రెవిన్యూ వసూళ్ళను ముమ్మరం చేసి సంస్థల ఆర్థిక పరిపుష్టికి కృషి చేయాలని విజయనగరం రీజన్ పరిధిలో ఉన్న అన్ని మున్సిపల్ కమిషనర్లకు రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్...
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనుల్లో రోజు వారీ లక్ష్యాలను పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్...
Minorities Welfare Day Celebrations: విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో “మైనారిటీన్ వెల్ఫేర్ డే" ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా...