ఆంధ్రప్రదేశ్

టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ పై చిన్న శ్రీను ఆగ్రహం

Majji Srinivasarao slams TDP: రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం… ప్రజా సమస్యలపై చర్చ జరగనీయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఉమ్మడి విజయనగరం...

దొంగతనాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి -ఎస్పీ

వేసవి కాలంలో జిల్లాలో దొంగతనాలు జరిగేందుకు అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎ .ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు.వేసవి కాలంలో చాలా మంది కుటుంబ సమేతంగా...

ప్రజా సేవకు మళ్ళీ అంకితమవ్వండి -జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ ప్రజా సేవకు మళ్ళీ అంకితమవ్వాలని పదవీకాలం పూర్తి చేసుకున్న మాజీ సర్పంచ్ లకు జెడ్పీ ఛైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి వైసీపీ...

డ్యూటీ డాక్టర్ గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం

డెంకాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధుల్లో ఉండాల్సిన డాక్టర్ గైర్హాజరు...

అధికారులపై హోం మంత్రి ఆగ్రహం

అధికారులపై రాష్ట్ర హోం శాఖమంత్రి, విజయనగరం జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సంతృప్తిని దృష్టిలో ఉంచుకుని పరిపాలన కొనసాగించాల్సిన అవసరం...

లక్ష్మీనివాస్ మిట్ట‌ల్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి కొండ‌ప‌ల్లి

ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీనివాస్ మిట్టల్‌తో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి...

ఉచిత బస్సు ప్రయాణంతో దివ్యాంగులకు అండ – మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌

Minister Kondapalli Srinivas: రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం,వారి సామాజిక, ఆర్థిక ఎదుగుదల కోసంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) దివ్యాంగుల సంక్షేమం కోసం...

రైతులను దగా చేస్తోన్న కూటమి ప్రభుత్వం – మజ్జి శ్రీనివాసరావు

Chinna Srinu slams government: కూటమి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని, అన్నదాత సుఖీభవ పథకంలో రైతులను భారీగా వంచన చేసిందని విలేకర్ల సమావేశంలో జెడ్పీ ఛైర్పర్సన్,...

బూత్ స్థాయిలో టిడిపి బలోపేతం చెయ్యాలి-కిమిడి నాగార్జున

తెలుగుదేశం పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని.. అందుకోసం మనమంతా సైనికుల్లా పని చేయాల్సిన అవసరం ఉందని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ కిమిడి...

‘త్యాగధనుడు, నిత్యస్మరణీయుడు పొట్టి శ్రీరాములు’

తెలుగు వారి ఔన్యత్యానికి ప్రతీక, త్యాగధనుడు, పొట్టి శ్రీరాములు నిత్య స్మరణీయుడని మాన్సాస్ కరస్పాండెంట్ డాక్టర్ కె వెంకటలక్ష్మీపతిరాజు పేర్కొన్నారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు...