విజయనగరం జిల్లాకు ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్’ అవార్డు
ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను విజయనగరం జిల్లాకు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. "బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు - 2025" కు విజయనగరం...
ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను విజయనగరం జిల్లాకు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. "బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు - 2025" కు విజయనగరం...
విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి దంపతులు భోగి పర్వదినాన్ని అనాధ చిన్నారులతో జరుపుకున్నారు. స్థానిక కె.ఎల్.పురంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న...
కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై పీపీపీ విధాన జీవో ప్రతులను జెడ్పీ ఛైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ మజ్జి...
Sahaya Spoorthi Foundation Anniversary: సమాజంలో నలుగురికీ ఉపయోగేపడే వివిధ కార్యక్రమాలు చేయాలని అందరికీ ఉంటుందని... ఆచరణలో అనేక అవాంతరాలు ఎదురవుతాయని.. అయితే కొంతమంది మాత్రమే దానిని...
పండగ ముందే ధాన్యం కొనుగోళ్ళు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసి, వారు నిజమైన పండగ జరుపుకునేలా చూడాలని పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్...
Nadendla Manohar on millers: జిల్లాలోని రైస్ మిల్లర్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా...
ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో 4వతేదీ ఆదివారం డాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నార .లంక వీధిలో ఏర్పాటుచేసిన విలేకరుల...
గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంటలో పల్లెపండుగ 2.0...
జిల్లాలో ఐదు ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుదర్ రెడ్డి ఆదేశించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్దిలో భాగంగా...