ట్రెండింగ్ స్టోరీ

దొంగతనాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి -ఎస్పీ

వేసవి కాలంలో జిల్లాలో దొంగతనాలు జరిగేందుకు అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎ .ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు.వేసవి కాలంలో చాలా మంది కుటుంబ సమేతంగా...

డ్యూటీ డాక్టర్ గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం

డెంకాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధుల్లో ఉండాల్సిన డాక్టర్ గైర్హాజరు...

అధికారులపై హోం మంత్రి ఆగ్రహం

అధికారులపై రాష్ట్ర హోం శాఖమంత్రి, విజయనగరం జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సంతృప్తిని దృష్టిలో ఉంచుకుని పరిపాలన కొనసాగించాల్సిన అవసరం...

లక్ష్మీనివాస్ మిట్ట‌ల్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి కొండ‌ప‌ల్లి

ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీనివాస్ మిట్టల్‌తో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి...

ఉచిత బస్సు ప్రయాణంతో దివ్యాంగులకు అండ – మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌

Minister Kondapalli Srinivas: రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం,వారి సామాజిక, ఆర్థిక ఎదుగుదల కోసంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) దివ్యాంగుల సంక్షేమం కోసం...

రైతులను దగా చేస్తోన్న కూటమి ప్రభుత్వం – మజ్జి శ్రీనివాసరావు

Chinna Srinu slams government: కూటమి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని, అన్నదాత సుఖీభవ పథకంలో రైతులను భారీగా వంచన చేసిందని విలేకర్ల సమావేశంలో జెడ్పీ ఛైర్పర్సన్,...

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా…ప్ర‌జ‌ల చేతిలోనే ప్ర‌భుత్వ సేవ‌లు-క‌లెక్ట‌ర్

వాట్సాప్ గవర్నెస్, మన మిత్ర యాప్ ల ద్వారా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సేవ‌లు మ‌రింత చేరువ అయ్యాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. *ప్ర‌జ‌ల‌చేతిలో ప్ర‌భుత్వం*...

జిల్లాలో గ్యాస్ కొరత లేదు..తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు-జాయింట్ కలెక్టర్

జిల్లాలో గ్యాస్ కొరత ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్...

గ్యాస్ కొరత వస్తే హోటల్ రంగం మూతే-ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్

పశ్చిమ ఆసియా దేశాలలో నెలకొన్న యుద్ద సంక్షోభం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ హోటల్ అసోసియేషన్...

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలు సక్రమంగా అందించాలి – కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు సక్రమంగా అందించాలని, అవుట్ పేషెంట్ల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి...