Vizianagaram

ప్రజా సేవకు మళ్ళీ అంకితమవ్వండి -జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ ప్రజా సేవకు మళ్ళీ అంకితమవ్వాలని పదవీకాలం పూర్తి చేసుకున్న మాజీ సర్పంచ్ లకు జెడ్పీ ఛైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి వైసీపీ...

డ్యూటీ డాక్టర్ గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం

డెంకాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధుల్లో ఉండాల్సిన డాక్టర్ గైర్హాజరు...

అధికారులపై హోం మంత్రి ఆగ్రహం

అధికారులపై రాష్ట్ర హోం శాఖమంత్రి, విజయనగరం జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సంతృప్తిని దృష్టిలో ఉంచుకుని పరిపాలన కొనసాగించాల్సిన అవసరం...

లక్ష్మీనివాస్ మిట్ట‌ల్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి కొండ‌ప‌ల్లి

ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీనివాస్ మిట్టల్‌తో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి...

ఉచిత బస్సు ప్రయాణంతో దివ్యాంగులకు అండ – మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌

Minister Kondapalli Srinivas: రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం,వారి సామాజిక, ఆర్థిక ఎదుగుదల కోసంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) దివ్యాంగుల సంక్షేమం కోసం...

గుంకలాం లేఔటులో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్

విజయనగరం రూరల్ పోలీస్ స్టేషను పరిధిలో గుంకలాం లేఔటులోని ప్రజల రక్షణ, భద్రత, నేరాలు నియంత్రణ, నాటుసారా, అనుమానిత వ్యక్తులు, ఇతర నిషేధిత వస్తువులు,పదార్దాలే లక్ష్యంగా 'కార్డన్...

జిల్లాలో పర్యటించనున్న శ్రీ వాగ్దేవి కళా పీఠం వ్యవస్థాపకులు శ్రీనివాసమూర్తి

ప్రముఖ రచయిత సాహితీవేత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గిడుగు రామ్మూర్తి పురస్కార గ్రహీత ఢిల్లీకి చెందిన శ్రీ వాగ్దేవి కళా పీఠం వ్యవస్థాపకులు శ్రీనివాసమూర్తి ఈ నెల...

ప్రేక్షకులను అలరిస్తున్న బింగో సర్కస్

అబ్బుర పరిచే విన్యాసాలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ బింగో సర్కస్ ఆకట్టుకుంటోంది. ఇప్పటి తరం వారికి సర్కస్ లు...

అన్నా నేహా థామస్‌కు నటరాజ పురస్కారం

ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య, తెలుగు భాషా పరిరక్షణ సమితి సంయుక్తంగా సీతం కళాశాలలో నిర్వహించిన సాంస్కృతిక వైభవం కన్నుల పండుగగా, వీనుల విందుగా సాగింది..పదనిసలు పల్లవించాయి....

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ

శివరాత్రి పర్వదినాన రామతీర్ధంకు సుమారు లక్షమంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్...