తాజా వార్తలు

బురద రాజకీయం

ట్రెండింగ్ స్టోరీ

News

‘జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఉద్యోగాలకు 9న రాత పరీక్ష’

​విజయనగరం న్యాయ సేవా అధికార సంస్థ (DLSA)లో ఖాళీగా ఉన్న రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఈ...

‘429 జీవోను అమలు చేయాలని మంత్రికి వినతి’

ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...

ఆర్ఓబి నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు కలెక్టరేట్ వద్ద నిరసన

గరివిడి మండలం కొండశంభం గ్రామంలో రైల్వే గేట్ నంబర్ 446 వద్ద ఆర్ఓబి నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన వ్యక్తం...

రూ.17 కోట్లతో గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆధునిక ఆసుపత్రిగా అప్‌గ్రేడ్

గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల స్థాయి నుంచి 100 పడకల ఆధునిక ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి, అన్ని మౌలిక వసతులతో సమగ్రంగా అభివృద్ధి చేసినట్లు రాష్ట్ర...

డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి కొండపల్లి

విద్యార్థులు తమ ఎదుగుదలకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ, పేదరిక నిర్మూలన, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తమ...

కన్నుల పండుగగా వందేమాతరం శతగళార్చన -పరిమళించిన దేశభక్తి

వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సంస్కార భారతి విజయనగరం జిల్లా శాఖఅధ్యక్షురాలు చివుకుల శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో జరిగిన వందేమాతరం శతగళార్చనతో దేశభక్తి పరిమళించింది.విజ్ఞాన భారతి...

మాజీ మంత్రి అంబటిపై టీడీపీ దాడులను ఖండిస్తున్నాం – వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను

Majji Srinivasarao slams TDP: గుంటూరు జిల్లా గోరంట్లలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తో పాటు అతని ఇంటిపై...

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం-జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

జిల్లాలో తప్పులు లేని రెవెన్యూ రికార్డులను రూపొందించడం ద్వారా, భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు....

శిశుగృహలో నున్న అనాధ బాలుని ఆరోగ్యం పై ఆరా తీసిన కలెక్టర్

ఒక ప్రైవేటు ఆసుపత్రిలో డయేరియా తో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న అనాధ బాలుడు దేవాన్స్ ఆరోగ్యం పై కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి ఆరా తీశారు....

రహదారి ప్రమాదాలపై ఆర్.టి.సి. బస్సు డ్రైవర్లకు అవగాహన కల్పించిన డిఎస్పీ

విజయనగరం Rtc. కాంప్లెక్స్ వద్ద Rtc డ్రైవర్లకు డిఎస్పీ ఆర్.గోవిందరావు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలలో Rtc బస్సులు గుద్ది చనిపోయిన...