Breaking News

Political Gossip

Trending Stories

News

పండగ ముందే ధాన్యం డబ్బులు రైతులకు అందాలి-మంత్రి నాదెండ్ల

పండగ ముందే ధాన్యం కొనుగోళ్ళు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసి, వారు నిజమైన పండగ జరుపుకునేలా చూడాలని పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్...

మిల్లర్లపై మంత్రి నాదేండ్ల ఆగ్రహం

Nadendla Manohar on millers: జిల్లాలోని రైస్ మిల్లర్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా...

4న డ్యాన్స్ ఫెస్టివల్

ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో 4వతేదీ ఆదివారం డాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నార .లంక వీధిలో ఏర్పాటుచేసిన విలేకరుల...

గ్రామీణ మౌళిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపేట – మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంటలో పల్లెపండుగ 2.0...

జిల్లాలో ఐదు ఫుడ్ పార్కులు-క‌లెక్ట‌ర్ ఎస్.రాంసుద‌ర్ రెడ్డి

జిల్లాలో ఐదు ఫుడ్ పార్కుల‌ను ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌ని విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్.రాంసుద‌ర్ రెడ్డి ఆదేశించారు. విశాఖ ఎక‌నామిక్‌ రీజియ‌న్ అభివృద్దిలో భాగంగా...

తాటిపూడి రిజర్వాయర్ లో రెండో దశ బోట్ షికార్ ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ లో వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోటు షికారు...

సింహాద్రి అప్పన్నకు బంగారు పగడాల హారం సమర్పించిన చిన్న శ్రీను కుటుంబం

Majji Srinivasarao on Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పుట్టిన రోజు వేడుకలను విజయనగరం జిల్లా...

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి-జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా...

సృజ‌నాత్మ‌కంగా ఆలోచించండి-జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి

విద్యార్ధులు సృజ‌నాత్మ‌కంగా ఆలోచించి వినూత్న ఆవిష్క‌ర‌ణ‌లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇంధ‌న పొదుపు వారోత్స‌వాల్లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ...

ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త..ప్ర‌తీఒక్క‌రి నైతిక బాధ్య‌త‌- మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్

ప‌రిస‌రాలను ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం ప్ర‌తీఒక్క‌రి నైతిక బాధ్య‌త అని, రాష్ట్ర చిన్న సూక్ష్మ మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, పేద‌రిక నిర్మూల‌న‌, ఎన్నారై సాధికార‌తా సంబంధాల శాఖామంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్...