కన్నుల పండుగగా వందేమాతరం శతగళార్చన -పరిమళించిన దేశభక్తి
వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సంస్కార భారతి విజయనగరం జిల్లా శాఖఅధ్యక్షురాలు చివుకుల శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో జరిగిన వందేమాతరం శతగళార్చనతో దేశభక్తి పరిమళించింది.విజ్ఞాన భారతి...
వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సంస్కార భారతి విజయనగరం జిల్లా శాఖఅధ్యక్షురాలు చివుకుల శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో జరిగిన వందేమాతరం శతగళార్చనతో దేశభక్తి పరిమళించింది.విజ్ఞాన భారతి...
Majji Srinivasarao slams TDP: గుంటూరు జిల్లా గోరంట్లలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తో పాటు అతని ఇంటిపై...
జిల్లాలో తప్పులు లేని రెవెన్యూ రికార్డులను రూపొందించడం ద్వారా, భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు....
ఒక ప్రైవేటు ఆసుపత్రిలో డయేరియా తో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న అనాధ బాలుడు దేవాన్స్ ఆరోగ్యం పై కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి ఆరా తీశారు....
విజయనగరం Rtc. కాంప్లెక్స్ వద్ద Rtc డ్రైవర్లకు డిఎస్పీ ఆర్.గోవిందరావు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలలో Rtc బస్సులు గుద్ది చనిపోయిన...
పూర్వోదయ పథకం ద్వారా జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ పథకం...
గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగానే గ్రామీణ రోడ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా...
కార్యకర్తల్లో జోష్ నింపిన మజ్జి శ్రీనివాసరావు, సిరమ్మ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ , ప్రజల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది....
Young blood in YSRCP: కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ… జగనన్నను రెండో సారి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పూల్బాగ్ రోడ్డులో గల...
YSRCP district level meeting: అబద్దపు వాగ్దానాలతో గద్దనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం… 18 నెలల కాలంలోనే అవినీతి కూపంలో కూరుకు పోయిందని శాసన మండలి ప్రతిపక్ష నేత,...