ట్రెండింగ్ స్టోరీ

10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి – జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

పదవ తరగతి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం...

‘జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఉద్యోగాలకు 9న రాత పరీక్ష’

​విజయనగరం న్యాయ సేవా అధికార సంస్థ (DLSA)లో ఖాళీగా ఉన్న రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఈ...

‘429 జీవోను అమలు చేయాలని మంత్రికి వినతి’

ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...

రూ.17 కోట్లతో గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆధునిక ఆసుపత్రిగా అప్‌గ్రేడ్

గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల స్థాయి నుంచి 100 పడకల ఆధునిక ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి, అన్ని మౌలిక వసతులతో సమగ్రంగా అభివృద్ధి చేసినట్లు రాష్ట్ర...

డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి కొండపల్లి

విద్యార్థులు తమ ఎదుగుదలకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ, పేదరిక నిర్మూలన, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తమ...

మాజీ మంత్రి అంబటిపై టీడీపీ దాడులను ఖండిస్తున్నాం – వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను

Majji Srinivasarao slams TDP: గుంటూరు జిల్లా గోరంట్లలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తో పాటు అతని ఇంటిపై...

రహదారి ప్రమాదాలపై ఆర్.టి.సి. బస్సు డ్రైవర్లకు అవగాహన కల్పించిన డిఎస్పీ

విజయనగరం Rtc. కాంప్లెక్స్ వద్ద Rtc డ్రైవర్లకు డిఎస్పీ ఆర్.గోవిందరావు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలలో Rtc బస్సులు గుద్ది చనిపోయిన...

పూర్వోదయ పథకం ద్వారా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం- మంత్రి కొండపల్లి శ్రీనివాస్

పూర్వోదయ పథకం ద్వారా జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ పథకం...

గ్రామీణ మౌళిక వస్తున్న కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపేట – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగానే గ్రామీణ రోడ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా...

పద్మనాభంలో వైసీపీ సమరశంఖం

కార్యకర్తల్లో జోష్ నింపిన మజ్జి శ్రీనివాసరావు, సిరమ్మ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ , ప్రజల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది....