తప్పుల్లేని పాసుపుస్తకాలనే పంపిణీ చేయాలి- జెసి సేధు మాధవన్
తప్పులు లేని పాసుపుస్తకాలనే పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం బొండపల్లి, డెంకాడ మండలాల్లో పర్యటించారు. తాహసీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్న...
