ట్రెండింగ్ స్టోరీ

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా…ప్ర‌జ‌ల చేతిలోనే ప్ర‌భుత్వ సేవ‌లు-క‌లెక్ట‌ర్

వాట్సాప్ గవర్నెస్, మన మిత్ర యాప్ ల ద్వారా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సేవ‌లు మ‌రింత చేరువ అయ్యాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. *ప్ర‌జ‌ల‌చేతిలో ప్ర‌భుత్వం*...

జిల్లాలో గ్యాస్ కొరత లేదు..తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు-జాయింట్ కలెక్టర్

జిల్లాలో గ్యాస్ కొరత ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్...

గ్యాస్ కొరత వస్తే హోటల్ రంగం మూతే-ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్

పశ్చిమ ఆసియా దేశాలలో నెలకొన్న యుద్ద సంక్షోభం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ హోటల్ అసోసియేషన్...

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలు సక్రమంగా అందించాలి – కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు సక్రమంగా అందించాలని, అవుట్ పేషెంట్ల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి...

కూటమి పాలనలో ప్రాణాంతకంగా పాలు, నీరు – చిన్న శ్రీను

Chinna Srinu comments on government: కూటమి ప్రభుత్వంలో పాలు, నీళ్ళు ప్రాణాంతకంగా మారాయని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మెన్, జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి...

గుంకలాం లేఔటులో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్

విజయనగరం రూరల్ పోలీస్ స్టేషను పరిధిలో గుంకలాం లేఔటులోని ప్రజల రక్షణ, భద్రత, నేరాలు నియంత్రణ, నాటుసారా, అనుమానిత వ్యక్తులు, ఇతర నిషేధిత వస్తువులు,పదార్దాలే లక్ష్యంగా 'కార్డన్...

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి జిల్లా పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 28 న ఎన్టీఆర్...

ప్రేక్షకులను అలరిస్తున్న బింగో సర్కస్

అబ్బుర పరిచే విన్యాసాలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ బింగో సర్కస్ ఆకట్టుకుంటోంది. ఇప్పటి తరం వారికి సర్కస్ లు...

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ

శివరాత్రి పర్వదినాన రామతీర్ధంకు సుమారు లక్షమంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్...

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి-ఎ.పి. డబ్ల్యుజెఎఫ్

జర్నలిస్టుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కృషిచేస్తోందని, సమస్యల పరిష్కారానికి కూడా చొరవ చూపుతోందని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు అన్నారు. త్వరలో...