Vizianagaram

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి-జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా...

సృజ‌నాత్మ‌కంగా ఆలోచించండి-జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి

విద్యార్ధులు సృజ‌నాత్మ‌కంగా ఆలోచించి వినూత్న ఆవిష్క‌ర‌ణ‌లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇంధ‌న పొదుపు వారోత్స‌వాల్లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ...

ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త..ప్ర‌తీఒక్క‌రి నైతిక బాధ్య‌త‌- మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్

ప‌రిస‌రాలను ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం ప్ర‌తీఒక్క‌రి నైతిక బాధ్య‌త అని, రాష్ట్ర చిన్న సూక్ష్మ మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, పేద‌రిక నిర్మూల‌న‌, ఎన్నారై సాధికార‌తా సంబంధాల శాఖామంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్...

నిరుపయోగంగా ఉండే వీల్ చైర్లను అందజేయండి-జనవిజ్ఞాన వేదిక

ఎవరి వద్దనైనా నిరుపయోగంగా ఉండే వీల్ చైర్లు,ఊత కర్రలు, లేవెట్రీ స్టాండ్లను అవసరమైన వారికి అందజేయాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా కోశాధికారి,అఖిల భారత అవయవదాతల సంఘం రాష్ట్ర...

పారిశ్రామిక రంగానికి భారీ ప్రోత్సాహం-మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధికి గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తూ, ఎంఎస్‌ఎంఈ సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన రాష్ట్ర ప్రతిష్టాత్మక కార్యక్రమం “ఒక కుటుంబం...

బ్రెయిన్ యోగా ఒక అద్భుతం – పిడుగు శ్రీనివాసులు

బ్రెయిన్ యోగా ఒక అద్భుతమని బెంగళూరుకు చెందిన ప్రముఖ బ్రెయిన్ యోగ గురువు , అంతర్జాతీయ శిక్షకులు పిడుగు శ్రీనివాసులు పేర్కొన్నారు .ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం...

రంగస్థల కళాకారులను అభినందించిన జెడ్పీ చైర్ పర్సన్ చిన్న శ్రీను

Majji Srinivasarao on folklore: కళాకారులకు విజయనగరం పుట్టినిల్లు వంటిదని… వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఉమ్మడి విజయనగరం (Vizianagaram) జిల్లా పరిషత్ చైర్ పర్సన్,...

గురజాడ స్వగృహాన్ని సందర్శించిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్

Gurajada Apparao house in Vizianagaram: మహాకవి గురజాడ అప్పారావు (Gurajada Apparao) స్వగృహాన్ని రాష్ట్ర హైకోర్టు (Andhra Pradesh High Court) న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్...

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం-కలెక్టర్

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గుర్తింపు పొందిన ఆసుపత్రిలో సుమారు రూ.1.50...

అభ్యుదయ వాది-తెలుగు సాహిత్య సారధి-గురజాడ అప్పారావు

Gurajada Apparao Death Anniversary: అభ్యుదయవాది,తెలుగు సాహిత్య సారధి గురజాడ అప్పారావు (Gurajada Apparao) చిరస్మరణీయుడని వాగ్దేవీ సమారాధన అధ్యక్షురాలు డాక్టర్ స్వప్నహైందవి పేర్కొన్నారు. తెలుగు భాషా...