CM Chandrababu Naidu

టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ పై చిన్న శ్రీను ఆగ్రహం

Majji Srinivasarao slams TDP: రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం… ప్రజా సమస్యలపై చర్చ జరగనీయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఉమ్మడి విజయనగరం...

కూటమి పాలనలో ప్రాణాంతకంగా పాలు, నీరు – చిన్న శ్రీను

Chinna Srinu comments on government: కూటమి ప్రభుత్వంలో పాలు, నీళ్ళు ప్రాణాంతకంగా మారాయని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మెన్, జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి...

వైఎస్ జగన్ విజన్ కు ప్రతిరూపం భోగాపురం ఎయిర్‌ పోర్ట్ – జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను

Majji Srinivasarao on Airport: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) విజన్ కు ప్రతిరూపం భోగాపురం...

పలాస-కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాట ! 9 మంది మృతి !

Palasa Temple Stampede: శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాట జరిగింది. ఈ ప్రమాదంలో...

లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు దంపతులు

CM Chandrababu London Tour: ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎండీ భువనేశ్వరికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐవోడీ) సంస్థ నవంబరు 4న డిస్టింగ్విష్డ్‌...

మొంథా తుపాన్ పై అప్రమత్తం – సీఎం చంద్రబాబు

CM Chandrababu: మొంథా తుపాన్ (Montha Cyclone) ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రి నారా...

మొంథా తుఫానుపై అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్

మొంథా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తవుతోంది. తుఫానును సమర్థంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మొంథా తుఫాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం...

అబుదాబిలో పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ‌లో పర్యటిస్తున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతున్నారు....

జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్‌ సేవలు – సీఎం చంద్రబాబు

యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో… అబుదాబీ ఛాంబర్‌ ఛైర్మన్‌ అహ్మద్‌ జాసిమ్‌ అల్‌ జాబీ, జీ 42 సీఈవో మాన్సూరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు....

లాజిస్టిక్స్‌ రంగం అభివృద్ధికి ప్రణాళికలు – దుబాయ్‌ పర్యటనలో సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈలో తన తొలిరోజు పర్యటన ప్రారంభించారు. దుబాయ్‌లోని భారత కాన్సుల్‌ జనరల్‌ సతీష్‌ కుమార్‌ శివన్‌, అబుదాబీలోని డిప్యూటీ చీఫ్‌ ఆఫ్ మిషన్‌...