తాజా వార్తలు

బురద రాజకీయం

ట్రెండింగ్ స్టోరీ

News

ఏటా లక్ష మంది ‘అగ్నివీర్‌’ల భర్తీ ?

Agnipath Scheme in Army: త్రివిధ దళాల్లో బలగాల కొరతను భర్తీ చేసేందుకు రానున్న రోజుల్లో నియామకాలను పెంచే యోచనలో భారత సైన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం...

బెంగాల్‌ను టచ్ చేస్తే దేశాన్ని కుదిపేస్తాం – మమతా బెనర్జీ

CM Mamata Banerjee Rally: బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ఫలితంగానే ఎన్డీయే విజయం సాధించిందని, బీజేపీ 'గేమ్'ను అర్థం చేసుకోవడంలో విపక్షాలు విఫలమయ్యాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి,...

క్రికెటర్‌ స్మృతిమంధాన పెళ్లిలో బిగ్ ట్విస్ట్ ?

Smriti Mandhana Marriage Twist: టీమిండియా మహిళా స్టార్‌ క్రికెటర్‌ స్మృతిమంధాన (Smriti Mandhana) పెళ్లిలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పలాష్ స్మృతిని మోసం చేసిన కారణంగానే...

అమరావతిలో విద్యార్థులతో మాక్ అసేంభ్లీ

అమరావతిలో విద్యార్థులు మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ హాజరయ్యారు....

భోగాపురం ఎయిర్ పోర్ట్ పై వైసీపీ నాయకుల వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరం – కిమిడి నాగార్జున

Kimidi Nagarjuna on Airport: భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో వైసీపీ నాయకుల వ్యాఖ్యలు దిగ్బ్రాంతికరమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ఎద్దేవా...

మొక్కజొన్న రైతులను ఆదుకొండి – శాసనమండలి విపక్షనేత బొత్స

Botcha Satyanarayana on farmers: కూటమి ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాధుడు కరువయ్యాడని శాసనమండలి విపక్షనేత, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) ఆరోపించారు. మోంథా...

ఉన్నత శిఖరాలకు బాటలు వేసే మార్గదర్శి మంచి పుస్తకం

ఉన్నత శిఖరాలకు బాటలు వేసే మార్గదర్శి మంచి పుస్తకం అని , పుస్తక పఠనం వల్ల బుద్ధి కుశలత ఏకాగ్రత పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం...

విజయనగరంలో ఒకే ట్రాక్ పై పాసింజర్, గూడ్స్ రైళ్ళు

Train Mishap in Vizianagaram: విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్ లో సాంకేతిక లోపంతో ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్ళు వచ్చాయి. విశాఖ-కోరాపుట్...

అంగన్వాడీ సేవల నాణ్యతపై రాజీ ప్రసక్తే లేదు- కలెక్టర్

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం బొబ్బిలి మండలం పారాది గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం,...

అల్లూరి జిల్లాలోభారీ ఎన్ కౌంటర్

మారేడుమిల్లిలో ఎదురుకాల్పులు ఆరుగురు మావోయిస్టుల మృతి మృతుల్లో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల...