ఉత్తరాంధ్ర

బ్రెయిన్ యోగా ఒక అద్భుతం – పిడుగు శ్రీనివాసులు

బ్రెయిన్ యోగా ఒక అద్భుతమని బెంగళూరుకు చెందిన ప్రముఖ బ్రెయిన్ యోగ గురువు , అంతర్జాతీయ శిక్షకులు పిడుగు శ్రీనివాసులు పేర్కొన్నారు .ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం...

రంగస్థల కళాకారులను అభినందించిన జెడ్పీ చైర్ పర్సన్ చిన్న శ్రీను

Majji Srinivasarao on folklore: కళాకారులకు విజయనగరం పుట్టినిల్లు వంటిదని… వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఉమ్మడి విజయనగరం (Vizianagaram) జిల్లా పరిషత్ చైర్ పర్సన్,...

గురజాడ స్వగృహాన్ని సందర్శించిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్

Gurajada Apparao house in Vizianagaram: మహాకవి గురజాడ అప్పారావు (Gurajada Apparao) స్వగృహాన్ని రాష్ట్ర హైకోర్టు (Andhra Pradesh High Court) న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్...

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలి – మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Kondapalli Srinivas on Paddy: మిల్లర్లు, ఎఫ్‌సిఐ, పౌర సరఫరాలు, వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా...

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం-కలెక్టర్

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గుర్తింపు పొందిన ఆసుపత్రిలో సుమారు రూ.1.50...

అభ్యుదయ వాది-తెలుగు సాహిత్య సారధి-గురజాడ అప్పారావు

Gurajada Apparao Death Anniversary: అభ్యుదయవాది,తెలుగు సాహిత్య సారధి గురజాడ అప్పారావు (Gurajada Apparao) చిరస్మరణీయుడని వాగ్దేవీ సమారాధన అధ్యక్షురాలు డాక్టర్ స్వప్నహైందవి పేర్కొన్నారు. తెలుగు భాషా...

భోగాపురం ఎయిర్ పోర్ట్ పై వైసీపీ నాయకుల వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరం – కిమిడి నాగార్జున

Kimidi Nagarjuna on Airport: భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో వైసీపీ నాయకుల వ్యాఖ్యలు దిగ్బ్రాంతికరమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ఎద్దేవా...

మొక్కజొన్న రైతులను ఆదుకొండి – శాసనమండలి విపక్షనేత బొత్స

Botcha Satyanarayana on farmers: కూటమి ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాధుడు కరువయ్యాడని శాసనమండలి విపక్షనేత, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) ఆరోపించారు. మోంథా...

ఉన్నత శిఖరాలకు బాటలు వేసే మార్గదర్శి మంచి పుస్తకం

ఉన్నత శిఖరాలకు బాటలు వేసే మార్గదర్శి మంచి పుస్తకం అని , పుస్తక పఠనం వల్ల బుద్ధి కుశలత ఏకాగ్రత పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం...

విజయనగరంలో ఒకే ట్రాక్ పై పాసింజర్, గూడ్స్ రైళ్ళు

Train Mishap in Vizianagaram: విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్ లో సాంకేతిక లోపంతో ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్ళు వచ్చాయి. విశాఖ-కోరాపుట్...