ఉత్తరాంధ్ర

ఈ నెల 9న జిల్లాస్థాయి బాలల ఆహ్వాన నాటికలు పోటీలు

Skit Competition for Children: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం (Andhra Pradesh Library Association), విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి బాలల ఆహ్వాన నాటికల పోటీలను...

ఏపీలో మరో బస్సు ప్రమాదం ! మన్యం జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధం !

RTC BUS Catches Fire: తెలుగు రాష్ట్రాలను వరుస బస్సు ప్రమాదాలు వణికిస్తున్నాయి. ఏపీలో కర్నూలు, తెలంగాణాలో చేవెళ్ళ సమీపంలో ఘోర బస్సు ప్రమాదాల నుండి తేరుకునే...

కాశీబుగ్గ తొక్కిసలాట క్షతగాత్రులను పరామర్శించిన జెడ్పీ చైర్మెన్ చిన్న శ్రీను

Majji Srinivasarao visits Palasa: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందగా...

విశాఖలో యువ దంపతుల ఆత్మహత్య

Couple Suicide in Visakhapatnam: విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంలో యువ దంపతులు ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డారు. ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దాలిరాజు సూపర్‌మార్కెట్‌ సమీపంలో ఏడో...

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం – బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana in Palasa: కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 18 నెలల్లో మూడు ప్రముఖ దేవాలయాల్లో తొక్కిసలాట జరిగి 24 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని...

స్లాటర్ హౌస్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు- ఎస్పీ ఎ.ఆర్. దామోదర్

Vizianagaram SP Damodar: విజయనగరం పట్టణంలో కంటోన్మెంట్ ప్రాంతంలో స్లాటర్ హౌస్లుపై విజయనగరం (Vizianagaram) 1వ పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు....

పలాస-కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాట ! 9 మంది మృతి !

Palasa Temple Stampede: శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాట జరిగింది. ఈ ప్రమాదంలో...

దివ్యాంగురాలు ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించిన జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి

Collector Distributes Pensions: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa Pension) కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి… స్థానిక 49వ...

మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

Degree Student Suicide: విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాలలో మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలేక… డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధి...

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

మొంథా తుపాను పెనువిపత్తని… రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్డుమార్గంలో వెళ్లి...