Month: February 2026

భక్తులకు అసౌకర్యం కలగకూడదు-కలెక్టర్

జిల్లాలో అత్యంత ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం, ఎస్.కోట మండలం పుణ్యగిరి (శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం) లో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్....

రామతీర్థంలో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెల్లిమర్ల మండలం రామతీర్థం శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్...

కల్తీ చేసి తిరిగి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా – వైసీపీ పై మంత్రి కొండపల్లి ఆగ్రహం

Minister Kondapalli slams YSRCP: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించడమే కాక..  ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ నేతలు  వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్,...

మాయాబజార్ చిత్రమాలిక పుస్తకావిష్కరణ

Maya Bazar book release: విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ,లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత పి రాజేశ్వరరావు మాయాబజార్ (Mayabazar) సినిమాపై...

10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి – జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

పదవ తరగతి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం...

‘జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఉద్యోగాలకు 9న రాత పరీక్ష’

​విజయనగరం న్యాయ సేవా అధికార సంస్థ (DLSA)లో ఖాళీగా ఉన్న రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఈ...

‘429 జీవోను అమలు చేయాలని మంత్రికి వినతి’

ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...

ఆర్ఓబి నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు కలెక్టరేట్ వద్ద నిరసన

గరివిడి మండలం కొండశంభం గ్రామంలో రైల్వే గేట్ నంబర్ 446 వద్ద ఆర్ఓబి నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన వ్యక్తం...

రూ.17 కోట్లతో గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆధునిక ఆసుపత్రిగా అప్‌గ్రేడ్

గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల స్థాయి నుంచి 100 పడకల ఆధునిక ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి, అన్ని మౌలిక వసతులతో సమగ్రంగా అభివృద్ధి చేసినట్లు రాష్ట్ర...

డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి కొండపల్లి

విద్యార్థులు తమ ఎదుగుదలకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ, పేదరిక నిర్మూలన, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తమ...