Trending Stories

‘తేజస్వీ ప్రతిజ్ఞా ప్రణ్‌’ పేరుతో మహాగఠ్‌బంధన్‌ మ్యానిఫెస్టో

Mahagathbandhan Releases Manifesto: బిహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ...

క్లౌడ్‌ సీడింగ్‌ ప్రక్రియకు దిల్లీ రెడీ

Cloud Seeding in Delhi: దేశ రాజధాని దిల్లీని తీవ్ర వాయు కాలుష్యం (Air pollution) వేధిస్తోంది. దీపావళి అనంతరం పరిస్థితులు మరింత దిగజారాయి. మంగళవారం దిల్లీలో...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలి – కేటీఆర్

KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలని…. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (K. T. Rama Rao)...

మొంథా తుపాన్ పై అప్రమత్తం – సీఎం చంద్రబాబు

CM Chandrababu: మొంథా తుపాన్ (Montha Cyclone) ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రి నారా...

ఏపీకి పొంచి ఉన్న మొంథా తుపాన్ ముప్పు !

Montha Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal) లో తీవ్ర వాయుగుండం ప్రభావం ఇంకా కొనసాగుతోంది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 6 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తోంది....

మొంథా తుఫాన్ కోసం కంట్రోల్ రూమ్‌ నెంబర్లు

Cyclone: కోస్తా జిల్లాలను మొంథా తుఫాన్ అతలాకుతలం చేయనుందని ఇప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారనుందని… మత్స్యకారులు...

కోస్తా జిల్లాలపై మొంథా తుపాను ఎఫెక్ట్‌ – హోం మంత్రి అనిత

మొంథా తుపాను 28న అర్ధరాత్రి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పినట్లు ఏపీ హోం మంత్రి అనిత తెలిపారు. దీనిపై గత...

మొంథా తుఫానుపై అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్

మొంథా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తవుతోంది. తుఫానును సమర్థంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మొంథా తుఫాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం...

కర్నూలు జాతీయ రహదారిపై ప్రైవేట్‌ బస్సు దగ్దం !

కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ (Kaveri travels) బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు...