తాజా వార్తలు

బురద రాజకీయం

ట్రెండింగ్ స్టోరీ

News

విశాఖలో యువ దంపతుల ఆత్మహత్య

Couple Suicide in Visakhapatnam: విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంలో యువ దంపతులు ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డారు. ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దాలిరాజు సూపర్‌మార్కెట్‌ సమీపంలో ఏడో...

సచిన్‌ తెందూల్కర్ ను కలిసిన లోకేశ్‌ దంపతులు

Nara Lokesh with Sachin: ముంబై వేదికగా భారత్, దక్షిణాఫ్రికా ల మధ్య జరిగిన మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ కు ఏపీ విద్య, ఐటీ...

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం – బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana in Palasa: కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 18 నెలల్లో మూడు ప్రముఖ దేవాలయాల్లో తొక్కిసలాట జరిగి 24 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని...

మోంథా తుఫాన్ ఎఫెక్ట్ తో దెబ్బతిన్నమొక్కజొన్న

Montha Cyclone on Vizianagaram: రాష్ట్ర రైతాంగాన్ని కుదిపేసిన నిన్నటి మోంథా తుఫాన్ ఎఫెక్ట్ విజయనగరం (Vizianagaram) జిల్లాలోని గజపతినగరం మండలం గడసాం మొక్క జొన్న రైతులను...

స్లాటర్ హౌస్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు- ఎస్పీ ఎ.ఆర్. దామోదర్

Vizianagaram SP Damodar: విజయనగరం పట్టణంలో కంటోన్మెంట్ ప్రాంతంలో స్లాటర్ హౌస్లుపై విజయనగరం (Vizianagaram) 1వ పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు....

నా కుటుంబమే లక్ష్యంగా క్రిమినల్‌ కేసులు – మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ

Justice N. V. Ramana: గత వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ (N. V. Ramana) సంచలన వ్యాఖ్యలు చేశారు....

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌

Jogi Ramesh Arrested: నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ (Jogi Ramesh) ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆదివారం...

పలాస-కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాట ! 9 మంది మృతి !

Palasa Temple Stampede: శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాట జరిగింది. ఈ ప్రమాదంలో...

దివ్యాంగురాలు ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించిన జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి

Collector Distributes Pensions: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa Pension) కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి… స్థానిక 49వ...

లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు దంపతులు

CM Chandrababu London Tour: ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎండీ భువనేశ్వరికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐవోడీ) సంస్థ నవంబరు 4న డిస్టింగ్విష్డ్‌...