భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ
శివరాత్రి పర్వదినాన రామతీర్ధంకు సుమారు లక్షమంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్...
