ట్రెండింగ్ స్టోరీ

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ

శివరాత్రి పర్వదినాన రామతీర్ధంకు సుమారు లక్షమంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్...

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి-ఎ.పి. డబ్ల్యుజెఎఫ్

జర్నలిస్టుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కృషిచేస్తోందని, సమస్యల పరిష్కారానికి కూడా చొరవ చూపుతోందని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు అన్నారు. త్వరలో...

త‌ప్పుల్లేని పాసుపుస్త‌కాల‌నే పంపిణీ చేయాలి- జెసి సేధు మాధ‌వ‌న్‌

త‌ప్పులు లేని పాసుపుస్త‌కాల‌నే పంపిణీ చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధు మాధ‌వ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ఆయ‌న గురువారం బొండ‌ప‌ల్లి, డెంకాడ మండ‌లాల్లో ప‌ర్య‌టించారు. తాహ‌సీల్దార్ కార్యాల‌యాల్లో జ‌రుగుతున్న...

భక్తులకు అసౌకర్యం కలగకూడదు-కలెక్టర్

జిల్లాలో అత్యంత ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం, ఎస్.కోట మండలం పుణ్యగిరి (శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం) లో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్....

రామతీర్థంలో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెల్లిమర్ల మండలం రామతీర్థం శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్...

కల్తీ చేసి తిరిగి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా – వైసీపీ పై మంత్రి కొండపల్లి ఆగ్రహం

Minister Kondapalli slams YSRCP: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించడమే కాక..  ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ నేతలు  వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్,...

10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి – జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

పదవ తరగతి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం...

‘జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఉద్యోగాలకు 9న రాత పరీక్ష’

​విజయనగరం న్యాయ సేవా అధికార సంస్థ (DLSA)లో ఖాళీగా ఉన్న రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఈ...

‘429 జీవోను అమలు చేయాలని మంత్రికి వినతి’

ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...

రూ.17 కోట్లతో గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆధునిక ఆసుపత్రిగా అప్‌గ్రేడ్

గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల స్థాయి నుంచి 100 పడకల ఆధునిక ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి, అన్ని మౌలిక వసతులతో సమగ్రంగా అభివృద్ధి చేసినట్లు రాష్ట్ర...