రాజకీయం

నా కుటుంబమే లక్ష్యంగా క్రిమినల్‌ కేసులు – మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ

Justice N. V. Ramana: గత వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ (N. V. Ramana) సంచలన వ్యాఖ్యలు చేశారు....

తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌-2

ఓటరు జాబితాల ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (ఎస్‌ఐఆర్‌) రెండోదశను తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల...

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

మొంథా తుపాను పెనువిపత్తని… రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్డుమార్గంలో వెళ్లి...

‘తేజస్వీ ప్రతిజ్ఞా ప్రణ్‌’ పేరుతో మహాగఠ్‌బంధన్‌ మ్యానిఫెస్టో

Mahagathbandhan Releases Manifesto: బిహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ...

ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

EC Summoned Prashant Kishor: బీహార్ ఎన్నికల వేళ ఈసీ నకిలీ ఓటర్లపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌...

‘కొమురం భీం’ని కీర్తించిన ప్రధాని నరేంద్రమోదీ

PM Modi on Komaram Bheem: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రతి ఆదివారం దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో...

బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్

Warning to Sanjay Jaiswal: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ, లోక్‌సభలో ఆ పార్టీ చీఫ్ విప్ సంజయ్ జైశ్వాల్...

వైద్యురాలి ఆత్మహత్యపై సీఎం ఫడణవీస్‌ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వైద్యురాలి ఆత్మహత్య ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) స్పందించారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం...

జేడీయూకు ‘రెబల్స్‌’ ట్రబుల్‌

JDU: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార జేడీయూ (JDU) కు రెబల్స్‌ వ్యవహారం తలనొప్పిగా మారింది. పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయా స్థానాల్లో సొంత...

కరూర్‌ తొక్కిసలాట కేసులో రంగంలోనికి దిగిన సీబీఐ

Karur Stampede: తమిళనాడులోని కరూర్‌లో టీవీకే ప్రచార సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట కేసు దర్యాప్తును సీబీఐ అధికారికంగా తన చేతుల్లోకి తీసుకుంది. నిబంధనల ప్రకారం… రాష్ట్ర పోలీసుల...