రాజకీయం

చొరబాటుదారులు క్యాన్సర్‌ లాంటివారు – ఎంపీ కంగనా రనౌత్

Kangana Ranaut warns Mamata: బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut)… చొరబాటుదారులను క్యాన్సర్‌తో పోల్చారు. వారిని దేశం నుంచి బహిష్కరించాల్సిన అవసరం...

బెంగాల్‌ను టచ్ చేస్తే దేశాన్ని కుదిపేస్తాం – మమతా బెనర్జీ

CM Mamata Banerjee Rally: బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ఫలితంగానే ఎన్డీయే విజయం సాధించిందని, బీజేపీ 'గేమ్'ను అర్థం చేసుకోవడంలో విపక్షాలు విఫలమయ్యాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి,...

భోగాపురం ఎయిర్ పోర్ట్ పై వైసీపీ నాయకుల వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరం – కిమిడి నాగార్జున

Kimidi Nagarjuna on Airport: భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో వైసీపీ నాయకుల వ్యాఖ్యలు దిగ్బ్రాంతికరమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ఎద్దేవా...

వైసీపీ కార్యకర్తకు డాక్టర్ బొత్స అనూష ఆర్ధిక సహాయం

Dr Botcha Anusha: శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) కుమార్తె డాక్టర్ బొత్స అనూష మానవత్వం చాటుకున్నారు. మెడికల్ కాలేజీల...

భీమిలిలో ఎగసి పడిన వైసీపీ “ప్రజా ఉద్యమం”

YSRCP Praja Udyamam Rally: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భీమిలిలో వైసీపీ చేపట్టిన "ప్రజా ఉద్యమం" ఉవ్వెత్తున ఎగసిపడింది. భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త, విజయనగరం జిల్లా...

“ప్రజా ఉద్యమం”తో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం – వైసీపీ జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను

Majji Srinivasa Rao: విద్య, వైద్యం అనేది ప్రజల కనీస హక్కు అని… అయితే ఆ హక్కును కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేటు పరం...

సచిన్‌ తెందూల్కర్ ను కలిసిన లోకేశ్‌ దంపతులు

Nara Lokesh with Sachin: ముంబై వేదికగా భారత్, దక్షిణాఫ్రికా ల మధ్య జరిగిన మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ కు ఏపీ విద్య, ఐటీ...

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం – బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana in Palasa: కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 18 నెలల్లో మూడు ప్రముఖ దేవాలయాల్లో తొక్కిసలాట జరిగి 24 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని...

నా కుటుంబమే లక్ష్యంగా క్రిమినల్‌ కేసులు – మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ

Justice N. V. Ramana: గత వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ (N. V. Ramana) సంచలన వ్యాఖ్యలు చేశారు....

తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌-2

ఓటరు జాబితాల ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (ఎస్‌ఐఆర్‌) రెండోదశను తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల...