యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలి-కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.విజయనగరం జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పాదకతను పెంచడం, వాటిని అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా...
