Year: 2025

విజయనగరంలో ఒకే ట్రాక్ పై పాసింజర్, గూడ్స్ రైళ్ళు

Train Mishap in Vizianagaram: విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్ లో సాంకేతిక లోపంతో ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్ళు వచ్చాయి. విశాఖ-కోరాపుట్...

అంగన్వాడీ సేవల నాణ్యతపై రాజీ ప్రసక్తే లేదు- కలెక్టర్

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం బొబ్బిలి మండలం పారాది గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం,...

అల్లూరి జిల్లాలోభారీ ఎన్ కౌంటర్

మారేడుమిల్లిలో ఎదురుకాల్పులు ఆరుగురు మావోయిస్టుల మృతి మృతుల్లో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల...

వైసీపీ కార్యకర్తకు డాక్టర్ బొత్స అనూష ఆర్ధిక సహాయం

Dr Botcha Anusha: శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) కుమార్తె డాక్టర్ బొత్స అనూష మానవత్వం చాటుకున్నారు. మెడికల్ కాలేజీల...

బాలల దినోత్సవ వేడుకల్లో సిరమ్మ

Children's Day Celebrations: నవంబరు 14వ తేదీ జాతీయ బాలల దినోత్సవం (Children's Day) పురస్కరించుకొని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మెన్, వైసీపీ జిల్లా అధ్యక్షులు...

డాక్టర్ సత్యవతికి జయంతి రామలక్ష్మణమూర్తి స్మారక పురస్కారం

గ్రంథాలయాలకు అమూల్యమైన సేవలు అందించి చిరస్మరణీయుడిగా నిలిచిన జయంతి రామలక్ష్మమూర్తి స్మారక పురస్కారాన్ని సీతం కాలేజ్ చీఫ్ లైబ్రేరియన్ డాక్టర్ ఎల్ సత్యవతికి ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం...

భీమిలిలో ఎగసి పడిన వైసీపీ “ప్రజా ఉద్యమం”

YSRCP Praja Udyamam Rally: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భీమిలిలో వైసీపీ చేపట్టిన "ప్రజా ఉద్యమం" ఉవ్వెత్తున ఎగసిపడింది. భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త, విజయనగరం జిల్లా...

ఉన్నత విద్యతో భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి-ఎస్పీ ఎ.ఆర్.దామోదర్

2023-24 విద్యా సంవత్సరంకు నిర్వహించిన 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభకనబర్చి, మంచి మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన 16మంది హెూంగార్డు పిల్లలను విజయనగరం...

రెవిన్యూ వసూళ్ళను ముమ్మరం చేయాలి-కమీషనర్

రెవిన్యూ వసూళ్ళను ముమ్మరం చేసి సంస్థల ఆర్థిక పరిపుష్టికి కృషి చేయాలని విజయనగరం రీజన్ పరిధిలో ఉన్న అన్ని మున్సిపల్ కమిషనర్లకు రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్...

ఉపాధి పనుల్లో రోజు వారీ లక్ష్యాలను పూర్తి చేయాలి-కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనుల్లో రోజు వారీ లక్ష్యాలను పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్...