తాజా వార్తలు

బురద రాజకీయం

ట్రెండింగ్ స్టోరీ

News

ఘనంగా మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌ జ‌న్మ‌దినోత్స‌వం

Maulana Azad Birth Anniversary: భార‌త‌ర‌త్న మౌలానా అబుల్ క‌లాం ఆజాద్ (Maulana Azad) బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి, ఆద‌ర్శ‌నీయుల‌ని వ‌క్తలు కొనియాడారు. మౌలానా జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్...

ఘనంగా అఖిలభారత శిష్ఠకరణ సంఘం శతాబ్ది ఉత్సవాలు

All India Sistakaranam Association : శ్రీకాకుళం (Srikakulam) జిల్లా జలుమూరు మండల కేంద్రంలో అఖిలభారత శిష్ఠకరణ సంఘం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 1925 నవంబర్...

దాతృత్వం చాటుకున్న చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ

Majji Siri Sahasra: ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించి… నేనున్నాని భరోసా కల్పించడంలో ఎప్పుడూ ముందుండే విజయనగరం (Vizianagaram) జిల్లా పరిషత్ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు...

రాష్ట్ర భవిష్యత్ కోసం “ప్ర‌జా ఉద్య‌మం” – వైసీపీ భీమిలి ఇన్ చార్జ్ చిన్న శ్రీను

YSRCP Praja Udyamam: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని విజయనగరం...

“ప్రజా ఉద్యమం”తో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం – వైసీపీ జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను

Majji Srinivasa Rao: విద్య, వైద్యం అనేది ప్రజల కనీస హక్కు అని… అయితే ఆ హక్కును కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేటు పరం...

కోట్లాదిమంది భారతీయుల గుండెచప్పుడు వందేమాతరం- భీశెట్టి బాబ్జి

Loksatta Leader Beesetti Babji: కోట్లాదిమంది భారతీయుల గుండెచప్పుడు వందేమాతరం అని లోక్ సత్తా (Loksatta) పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి పేర్కొన్నారు. వందేమాతరం గీతం...

ఈ నెల 9న జిల్లాస్థాయి బాలల ఆహ్వాన నాటికలు పోటీలు

Skit Competition for Children: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం (Andhra Pradesh Library Association), విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి బాలల ఆహ్వాన నాటికల పోటీలను...

ఏపీలో మరో బస్సు ప్రమాదం ! మన్యం జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధం !

RTC BUS Catches Fire: తెలుగు రాష్ట్రాలను వరుస బస్సు ప్రమాదాలు వణికిస్తున్నాయి. ఏపీలో కర్నూలు, తెలంగాణాలో చేవెళ్ళ సమీపంలో ఘోర బస్సు ప్రమాదాల నుండి తేరుకునే...

కాశీబుగ్గ తొక్కిసలాట క్షతగాత్రులను పరామర్శించిన జెడ్పీ చైర్మెన్ చిన్న శ్రీను

Majji Srinivasarao visits Palasa: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందగా...

తెలంగాణాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ ! 20 మంది మృతి !

Bus Accident in Telangana: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర...