జాతీయం

దిల్లీ కాలుష్యంతో నేనూ ఇబ్బందిపడ్డా – సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

CJI Suryakant on pollution: దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుడంతో.. అక్కడ గాలి నాణ్యత బాగా క్షీణించడంపై భారత ప్రధాన న్యాయమూర్తి...

చొరబాటుదారులు క్యాన్సర్‌ లాంటివారు – ఎంపీ కంగనా రనౌత్

Kangana Ranaut warns Mamata: బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut)… చొరబాటుదారులను క్యాన్సర్‌తో పోల్చారు. వారిని దేశం నుంచి బహిష్కరించాల్సిన అవసరం...

ఏటా లక్ష మంది ‘అగ్నివీర్‌’ల భర్తీ ?

Agnipath Scheme in Army: త్రివిధ దళాల్లో బలగాల కొరతను భర్తీ చేసేందుకు రానున్న రోజుల్లో నియామకాలను పెంచే యోచనలో భారత సైన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం...

బెంగాల్‌ను టచ్ చేస్తే దేశాన్ని కుదిపేస్తాం – మమతా బెనర్జీ

CM Mamata Banerjee Rally: బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ఫలితంగానే ఎన్డీయే విజయం సాధించిందని, బీజేపీ 'గేమ్'ను అర్థం చేసుకోవడంలో విపక్షాలు విఫలమయ్యాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి,...

క్రికెటర్‌ స్మృతిమంధాన పెళ్లిలో బిగ్ ట్విస్ట్ ?

Smriti Mandhana Marriage Twist: టీమిండియా మహిళా స్టార్‌ క్రికెటర్‌ స్మృతిమంధాన (Smriti Mandhana) పెళ్లిలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పలాష్ స్మృతిని మోసం చేసిన కారణంగానే...

విజయనగరంలో ఒకే ట్రాక్ పై పాసింజర్, గూడ్స్ రైళ్ళు

Train Mishap in Vizianagaram: విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్ లో సాంకేతిక లోపంతో ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్ళు వచ్చాయి. విశాఖ-కోరాపుట్...

అల్లూరి జిల్లాలోభారీ ఎన్ కౌంటర్

మారేడుమిల్లిలో ఎదురుకాల్పులు ఆరుగురు మావోయిస్టుల మృతి మృతుల్లో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల...

సచిన్‌ తెందూల్కర్ ను కలిసిన లోకేశ్‌ దంపతులు

Nara Lokesh with Sachin: ముంబై వేదికగా భారత్, దక్షిణాఫ్రికా ల మధ్య జరిగిన మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ కు ఏపీ విద్య, ఐటీ...

పలాస-కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాట ! 9 మంది మృతి !

Palasa Temple Stampede: శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాట జరిగింది. ఈ ప్రమాదంలో...

తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌-2

ఓటరు జాబితాల ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (ఎస్‌ఐఆర్‌) రెండోదశను తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల...