ఉత్తరాంధ్ర

జిల్లాలో పర్యటించనున్న శ్రీ వాగ్దేవి కళా పీఠం వ్యవస్థాపకులు శ్రీనివాసమూర్తి

ప్రముఖ రచయిత సాహితీవేత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గిడుగు రామ్మూర్తి పురస్కార గ్రహీత ఢిల్లీకి చెందిన శ్రీ వాగ్దేవి కళా పీఠం వ్యవస్థాపకులు శ్రీనివాసమూర్తి ఈ నెల...

ప్రేక్షకులను అలరిస్తున్న బింగో సర్కస్

అబ్బుర పరిచే విన్యాసాలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ బింగో సర్కస్ ఆకట్టుకుంటోంది. ఇప్పటి తరం వారికి సర్కస్ లు...

అన్నా నేహా థామస్‌కు నటరాజ పురస్కారం

ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య, తెలుగు భాషా పరిరక్షణ సమితి సంయుక్తంగా సీతం కళాశాలలో నిర్వహించిన సాంస్కృతిక వైభవం కన్నుల పండుగగా, వీనుల విందుగా సాగింది..పదనిసలు పల్లవించాయి....

ప‌దిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను సాధించాలి-క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

ప‌దోత‌ర‌గ‌తిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను సాధించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఉపాధ్యాయుల‌ను ఆదేశించారు. స్థానిక విటి అగ్ర‌హారంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను ఆయ‌న గురువారం ఆక‌స్మికంగా...

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ

శివరాత్రి పర్వదినాన రామతీర్ధంకు సుమారు లక్షమంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్...

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి-ఎ.పి. డబ్ల్యుజెఎఫ్

జర్నలిస్టుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కృషిచేస్తోందని, సమస్యల పరిష్కారానికి కూడా చొరవ చూపుతోందని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు అన్నారు. త్వరలో...

త‌ప్పుల్లేని పాసుపుస్త‌కాల‌నే పంపిణీ చేయాలి- జెసి సేధు మాధ‌వ‌న్‌

త‌ప్పులు లేని పాసుపుస్త‌కాల‌నే పంపిణీ చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధు మాధ‌వ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ఆయ‌న గురువారం బొండ‌ప‌ల్లి, డెంకాడ మండ‌లాల్లో ప‌ర్య‌టించారు. తాహ‌సీల్దార్ కార్యాల‌యాల్లో జ‌రుగుతున్న...

భక్తులకు అసౌకర్యం కలగకూడదు-కలెక్టర్

జిల్లాలో అత్యంత ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం, ఎస్.కోట మండలం పుణ్యగిరి (శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం) లో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్....

రామతీర్థంలో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెల్లిమర్ల మండలం రామతీర్థం శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్...

కల్తీ చేసి తిరిగి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా – వైసీపీ పై మంత్రి కొండపల్లి ఆగ్రహం

Minister Kondapalli slams YSRCP: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించడమే కాక..  ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ నేతలు  వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్,...