Month: January 2026

పట్టాదారు పాసు పుస్తకాల KYC ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

గొల్లలపేట పంచాయతీ పరిధిలోని సారిక రెవిన్యూ గ్రామంలో విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ముందుగా గ్రామ సచివాలయాన్ని సందర్శించిన...

గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ ఆరోగ్యంపై హోం మంత్రి అనిత ఆరా

విజయనగరం జిల్లా గజపతినగరం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ తిరుపతిరావు విధి నిర్వహణ సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన తిరుపతిరావు ప్రస్తుతం...

విజయనగరం జిల్లాకు ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్’ అవార్డు

ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను విజయనగరం జిల్లాకు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. "బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు - 2025" కు విజయనగరం...

దళితులను మనుషుల్లా చూడని కూటమి ప్రభుత్వం -వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడుమజ్జి శ్రీనివాస రావు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితులను మనుషుల్లా చూడడం లేదని వైఎస్సార్...

అనాథ చిన్నారులతో భోగి సంబరాలు జరుపుకున్న కలెక్టర్ దంపతులు

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి దంపతులు భోగి పర్వదినాన్ని అనాధ చిన్నారులతో జరుపుకున్నారు. స్థానిక కె.ఎల్.పురంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న...

భోగి మంటల్లో మెడికల్ కాలేజీల పీపీపీ జీవో ప్రతులు..

కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై పీపీపీ విధాన జీవో ప్రతులను జెడ్పీ ఛైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ మజ్జి...

ఘనంగా సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం

Sahaya Spoorthi Foundation Anniversary: సమాజంలో నలుగురికీ ఉపయోగేపడే వివిధ కార్యక్రమాలు చేయాలని అందరికీ ఉంటుందని... ఆచరణలో అనేక అవాంతరాలు ఎదురవుతాయని.. అయితే కొంతమంది మాత్రమే దానిని...

వైఎస్ జగన్ విజన్ కు ప్రతిరూపం భోగాపురం ఎయిర్‌ పోర్ట్ – జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను

Majji Srinivasarao on Airport: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) విజన్ కు ప్రతిరూపం భోగాపురం...

పండగ ముందే ధాన్యం డబ్బులు రైతులకు అందాలి-మంత్రి నాదెండ్ల

పండగ ముందే ధాన్యం కొనుగోళ్ళు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసి, వారు నిజమైన పండగ జరుపుకునేలా చూడాలని పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్...

మిల్లర్లపై మంత్రి నాదేండ్ల ఆగ్రహం

Nadendla Manohar on millers: జిల్లాలోని రైస్ మిల్లర్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా...