Year: 2025

ఆరెస్సెస్‌ సంపర్క్ ప్రముఖ్ రామ్‌లాల్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ

Nara Lokesh meets RSS Leader: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అఖిల భారత సంపర్క్ ప్రముఖ్ రామ్‌లాల్‌తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా...

దిల్లీ కాలుష్యంతో నేనూ ఇబ్బందిపడ్డా – సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

CJI Suryakant on pollution: దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుడంతో.. అక్కడ గాలి నాణ్యత బాగా క్షీణించడంపై భారత ప్రధాన న్యాయమూర్తి...

చొరబాటుదారులు క్యాన్సర్‌ లాంటివారు – ఎంపీ కంగనా రనౌత్

Kangana Ranaut warns Mamata: బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut)… చొరబాటుదారులను క్యాన్సర్‌తో పోల్చారు. వారిని దేశం నుంచి బహిష్కరించాల్సిన అవసరం...

ఏటా లక్ష మంది ‘అగ్నివీర్‌’ల భర్తీ ?

Agnipath Scheme in Army: త్రివిధ దళాల్లో బలగాల కొరతను భర్తీ చేసేందుకు రానున్న రోజుల్లో నియామకాలను పెంచే యోచనలో భారత సైన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం...

బెంగాల్‌ను టచ్ చేస్తే దేశాన్ని కుదిపేస్తాం – మమతా బెనర్జీ

CM Mamata Banerjee Rally: బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ఫలితంగానే ఎన్డీయే విజయం సాధించిందని, బీజేపీ 'గేమ్'ను అర్థం చేసుకోవడంలో విపక్షాలు విఫలమయ్యాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి,...

క్రికెటర్‌ స్మృతిమంధాన పెళ్లిలో బిగ్ ట్విస్ట్ ?

Smriti Mandhana Marriage Twist: టీమిండియా మహిళా స్టార్‌ క్రికెటర్‌ స్మృతిమంధాన (Smriti Mandhana) పెళ్లిలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పలాష్ స్మృతిని మోసం చేసిన కారణంగానే...

అమరావతిలో విద్యార్థులతో మాక్ అసేంభ్లీ

అమరావతిలో విద్యార్థులు మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ హాజరయ్యారు....

భోగాపురం ఎయిర్ పోర్ట్ పై వైసీపీ నాయకుల వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరం – కిమిడి నాగార్జున

Kimidi Nagarjuna on Airport: భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో వైసీపీ నాయకుల వ్యాఖ్యలు దిగ్బ్రాంతికరమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ఎద్దేవా...

మొక్కజొన్న రైతులను ఆదుకొండి – శాసనమండలి విపక్షనేత బొత్స

Botcha Satyanarayana on farmers: కూటమి ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాధుడు కరువయ్యాడని శాసనమండలి విపక్షనేత, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) ఆరోపించారు. మోంథా...

ఉన్నత శిఖరాలకు బాటలు వేసే మార్గదర్శి మంచి పుస్తకం

ఉన్నత శిఖరాలకు బాటలు వేసే మార్గదర్శి మంచి పుస్తకం అని , పుస్తక పఠనం వల్ల బుద్ధి కుశలత ఏకాగ్రత పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం...