వైట్ హౌస్ లో ట్రంప్, జెలెన్ స్కీ మధ్య మళ్లీ మాటల యుద్ధం
అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ లో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి చేదు అనుభవం ఎదురైంది. పుతిన్ ప్రతిపాదించినట్లు దొనెట్స్క్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించి యుద్ధాన్ని వీలైనంత...
అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ లో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి చేదు అనుభవం ఎదురైంది. పుతిన్ ప్రతిపాదించినట్లు దొనెట్స్క్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించి యుద్ధాన్ని వీలైనంత...
బిహార్ ఎన్నికల సంగ్రామంలో ఓ అనూహ్య మలుపు చోటుచేసుకుంది. విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్బంధన్’లో చీలిక ఏర్పడింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరక 10 సీట్లలో కూటమి...
రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన, స్వతహాగా ఎదిగి ఖేలో ఇండియా, నేషనల్ లెవెల్ పారా త్రోబాల్ స్థాయిలో...
తెలంగాణాలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్యకేసులో ప్రధాన నిందితుడు, పాత నేరస్థుడు రియాజ్ను ప్రాణాలతో పట్టుకున్నామని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు. నిందితుడిపై...
మార్చి 31, 2026 నాటికి దేశంలో నక్సలిజం హింసను పూర్తిగా నిర్మూలించేందుకు మార్గం సుగుమం అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు....
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ద్విచక్రవాహనాన్ని కారు అతి వేగంతో...
హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...
నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను హోం మంత్రి వంగలపూడి అనిత, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, కందుకూరు...
ప్రసిద్ధి చెందిన శ్రీకూర్మం ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు...
దీపావళి పర్వదినం పురష్కరించుకుని విజయవాడ పున్నమి ఘాట్ వద్ద వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. 'సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ' ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఏపీ సీఎం...