Science and Technology

ప‌దిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను సాధించాలి-క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

ప‌దోత‌ర‌గ‌తిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను సాధించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఉపాధ్యాయుల‌ను ఆదేశించారు. స్థానిక విటి అగ్ర‌హారంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను ఆయ‌న గురువారం ఆక‌స్మికంగా...

దిల్లీ ఎయిర్‌ పోర్టులో బస్సు దగ్ధం

Bus Catches Fire in Airport: దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమైంది. ఎయిర్‌పోర్టులోని (Delhi Airport) మూడో టర్మినల్‌...

క్లౌడ్‌ సీడింగ్‌ ప్రక్రియకు దిల్లీ రెడీ

Cloud Seeding in Delhi: దేశ రాజధాని దిల్లీని తీవ్ర వాయు కాలుష్యం (Air pollution) వేధిస్తోంది. దీపావళి అనంతరం పరిస్థితులు మరింత దిగజారాయి. మంగళవారం దిల్లీలో...

వైట్ హౌస్ లో ట్రంప్, జెలెన్‌ స్కీ మధ్య మళ్లీ మాటల యుద్ధం

అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ లో ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీకి చేదు అనుభవం ఎదురైంది. పుతిన్‌ ప్రతిపాదించినట్లు దొనెట్స్క్‌ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించి యుద్ధాన్ని వీలైనంత...

రాబోయే పదేళ్లలో ఏపీలో ఊహించని అభివృద్ధి – సీఎం చంద్రబాబు

జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.15వేలు ఆదా అవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సొసైటీ ఫర్‌ వైబ్రెంట్‌ విజయవాడ ఆధ్వర్యంలో నగరంలోని పున్నమిఘాట్‌ వద్ద...