భక్తి

ఒకే గుడిలో రెండు రూపాల్లో కృష్ణుడి దర్శనం

రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో 500 ఏళ్ల క్రితం నాగ సాధువులు నిర్మించిన బ్రజ్‌లౌతా ఆలయంలోని రెండు శ్రీకృష్ణుడి విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఈ గుడిలోని ఓ విగ్రహం కన్నయ్య...

కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేత

శీతాకాలం రావడంతో హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాలను ఉత్తరాఖండ్‌ అధికారులు మూసివేశారు. ఈ సందర్భంగా గురువారం ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రుద్రప్రయాగ్‌ నుంచి...

నవంబర్ వరకు ఈ రాసుల వారికి రాజయోగమే !

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాలు, రాశులపై ప్రభావం చూపుతాయి. ప్రతి నెల గ్రహాలు రాశి సంచారం లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాయి. అయితే అక్టోబర్ 16 తర్వాత...

లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ వాస్తు టిప్స్ పాటించాల్సిందే !

వాస్తు అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ తమ ఇంటి విషయంలో వాస్తు నియమాలు పాటించాలని చెబతుుంటారు. ఎవరైతే వాస్తు నియమాలను విస్మరిస్తారో, వారు అనేక సమస్యలు...

దీపావళి పండుగ రోజు ‘దీపాలు’ ఎందుకు వెలిగిస్తారు ?

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగకు సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. నరకాసురుడిని శ్రీకృష్ణుడు సంహరించడం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు...

జ్యోతిర్లింగాల ప్రాముఖ్యత మీకు తెలుసా

శివుడు లయకారుడు. సాధారణంగా శైవులు శివుని లింగరూపంలోనే ఆరాధిస్తుంటారు. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. దేశంలోని శైవ క్షేత్రాల్లో ముఖ్యమైనవి ద్వాదశ...

కేదారేశ్వర నోము ఎలా చేస్తారో తెలుసా ?

ఆదిదంపతులు అంటే శివపార్వతులు. దీపావళి అమావాస్య రోజు లక్ష్మీపూజకు ఎంతటి ప్రాధాన్యం ఉందో అలాగే శివపార్వతుల ఆరాధనకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. తన శరీరంలోనే అర్థభాగాన్ని...

పండుగ వేళ ఆముదం నూనెతో దీపాలు వెలిగించాలి – సద్గురు

ప్రపంచం మొత్తం దీపావళి సంబరాల్లో మునిగిపోయిన ఈ సమయంలో… సద్గురు ఒక మంచి సందేశంతో ముందుకొచ్చారు. ఈ పండుగ అసలు అర్థం ఇళ్ల ముందు దీపాలు వెలిగించడం...

అయోధ్యలో కళ్లు చెదిరిపోయేలా దీపోత్సవం

దీపావళి పండుగ సందర్భంగా అయోధ్య దీపాలతో వెలిగిపోయింది.. అంతేకాకుండా… రెండు ప్రపంచ రికార్డులను కైవసం చేసుకుంది. సరయూ ఘాట్స్‌లో ఏకంగా 26 లక్షల దీపాలను వెలిగించారు. ఈ...

త్వరలో కూర్మనాధ క్షేత్రానికి మహర్దశ – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ప్రసిద్ధి చెందిన శ్రీకూర్మం ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు...