seenu663

రాబోయే పదేళ్లలో ఏపీలో ఊహించని అభివృద్ధి – సీఎం చంద్రబాబు

జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.15వేలు ఆదా అవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సొసైటీ ఫర్‌ వైబ్రెంట్‌ విజయవాడ ఆధ్వర్యంలో నగరంలోని పున్నమిఘాట్‌ వద్ద...

లక్ష్మీనాయుడు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం – సీఎం చంద్రబాబు

నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను హోం మంత్రి వంగలపూడి అనిత, మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, కందుకూరు...

త్వరలో కూర్మనాధ క్షేత్రానికి మహర్దశ – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ప్రసిద్ధి చెందిన శ్రీకూర్మం ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు...

దీపావళి వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్న సీఎం చంద్రబాబు

దీపావళి పర్వదినం పురష్కరించుకుని విజయవాడ పున్నమి ఘాట్‌ వద్ద వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. 'సొసైటీ ఫర్‌ వైబ్రెంట్ విజయవాడ' ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఏపీ సీఎం...

నయా నరకాసురులకు బుద్ధి చెప్పండి – పవన్ కల్యాణ్

దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటివారని,...

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే మా లక్ష్యం – పవన్ కల్యాణ్

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతోపాటు వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని అధికారులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు....

పురాతన విధానంలో సింహాచలం ఆలయం పైకప్పు మరమ్మతులు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయం పైకప్పు మరమ్మతు పనులను పురాతన శాస్త్రీయ విధానంలో చేపట్టడం వల్ల మరో 200 ఏళ్లపాటు లీకేజీ సమస్యలు ఉత్పన్నం కావని భీమిలి...