అంతర్జాతీయం

రేపు యూఏఈకి సీఎం చంద్రబాబు

విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సింగపూర్ దేశంలో...

న్యూసౌత్‌ వేల్స్‌ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలి – నారా లోకేశ్‌

ఏపీలో అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, స్టార్టప్‌లు, గ్రీన్‌ టెక్నాలజీలో సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ-న్యూసౌత్‌ వేల్స్‌ ఇన్నోవేషన్‌, ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ కోరారు. ఆస్ట్రేలియా...

‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై ప్రధాని మోదీ దీపావళి వేడుకలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి గోవా తీరంలో...

అమెరికాలో ట్రంప్‌ పై పెల్లుబికిన ప్రజాగ్రహం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రజాగ్రహం పెల్లుబికింది. ట్రంప్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజానీకం ‘నో కింగ్స్‌’ అంటూ ఆందోళన బాట పెట్టింది....

భారత్‌తో దోస్తీకి బ్రెజిల్ ఆసక్తి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో భారత్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. పెద్ద మార్కెట్ కలిగిన భారత్‌తో స్నేహం చేసేందుకు పలు దేశాలు ముందుకు...

చైనాపై సుంకాలవెనక్కి తగ్గిన ట్రంప్

చైనాపై ఇటీవల వంద శాతం సుంకాలు విధించి షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. చైనాపై విధించిన సుంకాలు శాశ్వాతం కాదన్నారు....

పాక్‌ బలగాలను భారతసరిహద్దు వరకు తరిమికొడతాం – అఫ్గాన్‌ మంత్రి

తమ దేశంపై ఆక్రమణకు యత్నిస్తే పాక్‌ బలగాలను భారత సరిహద్దు వరకు తరిమికొడతామని అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి ముహమద్‌ నబి ఒమరి హెచ్చరించారు. అఫ్గాన్‌ ఒకసారి...

వైట్ హౌస్ లో ట్రంప్, జెలెన్‌ స్కీ మధ్య మళ్లీ మాటల యుద్ధం

అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ లో ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీకి చేదు అనుభవం ఎదురైంది. పుతిన్‌ ప్రతిపాదించినట్లు దొనెట్స్క్‌ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించి యుద్ధాన్ని వీలైనంత...

కొత్తగా 10,650 ఎంబీబీఎస్‌ సీట్లు ఎన్ఎంసీ ఆమోదం

వైద్య విద్య అభ్యసించాలని కోరుకొనే ఔత్సాహికులకు ఎన్ఎంసీ శుభవార్త చెప్పింది. దేశంలో 2024–25 విద్యా సంవత్సరంలో కొత్తగా 10,650 ఎంబీబీఎస్‌ సీట్లకు జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) ఆమోదం...

రాబోయే పదేళ్లలో ఏపీలో ఊహించని అభివృద్ధి – సీఎం చంద్రబాబు

జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.15వేలు ఆదా అవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సొసైటీ ఫర్‌ వైబ్రెంట్‌ విజయవాడ ఆధ్వర్యంలో నగరంలోని పున్నమిఘాట్‌ వద్ద...