ట్రెండింగ్ స్టోరీ

విజయనగరం జిల్లాకు ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్’ అవార్డు

ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను విజయనగరం జిల్లాకు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. "బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు - 2025" కు విజయనగరం...

అనాథ చిన్నారులతో భోగి సంబరాలు జరుపుకున్న కలెక్టర్ దంపతులు

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి దంపతులు భోగి పర్వదినాన్ని అనాధ చిన్నారులతో జరుపుకున్నారు. స్థానిక కె.ఎల్.పురంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న...

భోగి మంటల్లో మెడికల్ కాలేజీల పీపీపీ జీవో ప్రతులు..

కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై పీపీపీ విధాన జీవో ప్రతులను జెడ్పీ ఛైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ మజ్జి...

ఘనంగా సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం

Sahaya Spoorthi Foundation Anniversary: సమాజంలో నలుగురికీ ఉపయోగేపడే వివిధ కార్యక్రమాలు చేయాలని అందరికీ ఉంటుందని... ఆచరణలో అనేక అవాంతరాలు ఎదురవుతాయని.. అయితే కొంతమంది మాత్రమే దానిని...

వైఎస్ జగన్ విజన్ కు ప్రతిరూపం భోగాపురం ఎయిర్‌ పోర్ట్ – జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను

Majji Srinivasarao on Airport: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) విజన్ కు ప్రతిరూపం భోగాపురం...

పండగ ముందే ధాన్యం డబ్బులు రైతులకు అందాలి-మంత్రి నాదెండ్ల

పండగ ముందే ధాన్యం కొనుగోళ్ళు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసి, వారు నిజమైన పండగ జరుపుకునేలా చూడాలని పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్...

మిల్లర్లపై మంత్రి నాదేండ్ల ఆగ్రహం

Nadendla Manohar on millers: జిల్లాలోని రైస్ మిల్లర్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా...

గ్రామీణ మౌళిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపేట – మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంటలో పల్లెపండుగ 2.0...

జిల్లాలో ఐదు ఫుడ్ పార్కులు-క‌లెక్ట‌ర్ ఎస్.రాంసుద‌ర్ రెడ్డి

జిల్లాలో ఐదు ఫుడ్ పార్కుల‌ను ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌ని విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్.రాంసుద‌ర్ రెడ్డి ఆదేశించారు. విశాఖ ఎక‌నామిక్‌ రీజియ‌న్ అభివృద్దిలో భాగంగా...

తాటిపూడి రిజర్వాయర్ లో రెండో దశ బోట్ షికార్ ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ లో వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోటు షికారు...