విజయనగరం

పూర్వోదయ పథకం ద్వారా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం- మంత్రి కొండపల్లి శ్రీనివాస్

పూర్వోదయ పథకం ద్వారా జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ పథకం...

గ్రామీణ మౌళిక వస్తున్న కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపేట – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగానే గ్రామీణ రోడ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా...

పద్మనాభంలో వైసీపీ సమరశంఖం

కార్యకర్తల్లో జోష్ నింపిన మజ్జి శ్రీనివాసరావు, సిరమ్మ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ , ప్రజల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది....

వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి ‘యువ’ కళ

Young blood in YSRCP: కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ… జగనన్నను రెండో సారి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పూల్‌బాగ్ రోడ్డులో గల...

అవినీతి కూపంలో కూటమి ప్రభుత్వం – మాజీ మంత్రి బొత్స

YSRCP district level meeting: అబద్దపు వాగ్దానాలతో గద్దనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం… 18 నెలల కాలంలోనే అవినీతి కూపంలో కూరుకు పోయిందని శాసన మండలి ప్రతిపక్ష నేత,...

పట్టాదారు పాసు పుస్తకాల KYC ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

గొల్లలపేట పంచాయతీ పరిధిలోని సారిక రెవిన్యూ గ్రామంలో విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ముందుగా గ్రామ సచివాలయాన్ని సందర్శించిన...

గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ ఆరోగ్యంపై హోం మంత్రి అనిత ఆరా

విజయనగరం జిల్లా గజపతినగరం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ తిరుపతిరావు విధి నిర్వహణ సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన తిరుపతిరావు ప్రస్తుతం...

విజయనగరం జిల్లాకు ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్’ అవార్డు

ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను విజయనగరం జిల్లాకు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. "బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు - 2025" కు విజయనగరం...

దళితులను మనుషుల్లా చూడని కూటమి ప్రభుత్వం -వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడుమజ్జి శ్రీనివాస రావు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితులను మనుషుల్లా చూడడం లేదని వైఎస్సార్...

అనాథ చిన్నారులతో భోగి సంబరాలు జరుపుకున్న కలెక్టర్ దంపతులు

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి దంపతులు భోగి పర్వదినాన్ని అనాధ చిన్నారులతో జరుపుకున్నారు. స్థానిక కె.ఎల్.పురంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న...